AP: టెక్నాలజీ వినియోగంలో దేశంలో ఏపీనే నెంబర్ వన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలోనూ AI సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తామన్నారు. స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. పేదల ఆదాయం పెంచేందుకు పీ4 పథకం తీసుకువస్తున్నామని చెప్పారు.