AP: తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరికీ దువ్వాడ మాధురి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆరోగ్యం, ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళలు మానసికంగా బలంగా ఉండాలి. తిరుమలలో జాన్వీ కపూర్ కేక్ కట్ చేస్తే వివాదం కాలేదు కానీ, నేను కట్ చేస్తే తప్పా? నా గురించి ఏదో ప్రచారం చేస్తూ కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా’ అంటూ వ్యాఖ్యానించారు.