HYD: సింగపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది దానిని ఐసోలేషన్కు తరలించారు. ప్రస్తుతం బాంబు నిర్వీర్య బృందం విమానంలో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది.