MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజులకు సముచిత స్థానం ఏర్పడిందని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకడి ప్రభాకర్ అన్నారు. ముదిరాజ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొదటి మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజుల గతంలో పట్టించుకోలేదన్నారు.