KMM: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సమావేశంలో 99 రోజుల కార్యాచరణలో చేపట్టే కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.