TG: రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పొలంబాటకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై గ్రామాల్లో పోరాటాలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో సీఎంను నిలదీస్తామన్నారు.