NGKL: అచ్చంపేట పట్టణంలో రెండవ రోజు శనివారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు.