KNR: SRR ప్రభుత్వ కళాశాలలోని జంతుశాస్త్ర ఆధ్వర్యంలో మార్చి 30, 31 తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించానన్నారు. దీనికి సంబంధించి కరపత్రాన్ని శుక్రవారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, జీవవైద్య సంరక్షణ పైన జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు.