AP: పాలన అంటే నాలుగు బటన్లు నొక్కి వెళ్లిపోవడం కాదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలు.. వారి కాళ్లపై వారు నిలబడే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వృద్ధులు గౌరవంగా బతికే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే, ఉచిత బస్సును మహిళలు వినియోగించుకుంటున్నారని వెల్లడించారు.