MNCL: చెన్నూర్ పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం పర్యటించనున్నారు. సా:4.గం.లకు మహంకాళి కాలనీలో 99 రోజుల ప్రజా పాలన-ప్రణాళిక అమలు కార్యక్రమంలో పాల్గొంటారు. సా:4.30.గం.లకు రూ.50 లక్షల నిధులతో మైనార్టీ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సా:6.గం.లకు మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.