NTR: విజయవాడ చిట్టినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన “వి కన్వెన్షన్” ను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన హంగులతో, ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ సెంటర్ స్థానిక ప్రజలకు శుభకార్యాల నిర్వహణకు అనుకూల వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.