KRNL: ఎమ్మిగనూరులో BJP జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పద్మావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని BJP నాయకులు గురురాజ్ దేశాయ్, దయసాగర్, మాధవీలత, రామన్న గౌడ్, నారాయణ, SI మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పద్మావతిపై సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్త క్రింద “gouse3032” అనే వ్యక్తి ఆమెపై అసభ్యకరంగా రాసినట్లు పేర్కొన్నారు.