BPT: ఇంకొల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు బుధవారం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆమె మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాధారమని, దాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.