SRD: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల పింఛన్ 5 వేలకు పెంచాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.