KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన డిగ్రీ ఒకటో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 30 మంది విద్యార్థులను డిబార్ చేసి నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10,282 మందికిగాను 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు.