MLG: పప్కపురంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నేతలు శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్, అధికార ప్రతినిధి లాలయ్య, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు, ఆత్మ ఛైర్మన్ అరుణ ఉన్నారు.