AP: టీటీడీ ఛైర్మన్ BR నాయుడు అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్ చేశారని జనసేన నేత వి.నారాయణరావు ఆరోపించారు. ఛైర్మన్పై నాదెండ్ల భాస్కరరావు ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పోలీసులకు ఆయన తెలిపారు. ఆ పోస్టుకు నాదెండ్ల భాస్కరరావుకు సంబంధం లేదని పీఎస్లో ఫిర్యాదు చేశారు.