GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీ.ఏ, బీ.కామ్, BBA విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ సోమవారం విడుదలైంది. జులై 30 నుంచి ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు ఈ పరీక్షలు జరుపుతామని పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్లో సంప్రదించాలని కోరింది.