NLG: దేశ భవిష్యత్తును నిర్దేశించే ప్రణాళికల్లో యువతను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు NG కళాశాలను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 4లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.