SDPT :కులగణన సర్వేకు నేడు చివరి రోజని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. కుల, ఆర్థిక, రాజకీయ, సామాజిక సర్వేలో పాల్గొనాలనుకునే వారు వెబ్ సైట్ నుంచి ఫారం డౌన్ లోడ్ చేసుకుని మున్సిపల్ ప్రజాపాలన కౌంటర్లో అందజేయాలని సూచించారు. లేదా నేరుగా ప్రజాపాలన కౌంటర్లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.