ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడుతుంది. దీంతో ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడతుండటంతో భారత్ ప్రయోజనం పొందుతోందని పలువురు క్రికెటర్లు వాదిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని సౌతాఫ్రికా క్రికెటర్ వాన్ డర్ డస్సెన్ వ్యక్తం చేశాడు. భారత్ ప్రయోజనాన్ని పొందుతోందని అర్థం చేసుకోవడానికి రాకెట్ సైంటిస్ట్ కానక్కర్లేదన్నాడు.