ADB: ముధోల్ నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోన్నాయి. ముధోల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.