ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఎండా ప్రారంభం అవ్వగా.. జిల్లాలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.