E.G: ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరాంజనేయులు సింగంపల్లిలో సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు పెరుగుతున్నప్పటి, మహిళల రక్షణ కరువుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మాదకద్రవ్యాలు నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.