KMR: వారం రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. తమ నేతలను కాపాడుకోవడమే కాకుండా తమ స్వార్థ జీవితాన్ని వదిలి సమాజహితంలో భాగంగా జైలుకు వెళ్లిరావడం అభినందనీయమేనని కేంద్ర మంత్రి అన్నారు.