MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన నిర్వహించి, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భగా FRO సుష్మారావు మాట్లాడుతూ.. అడవిలో అనేక జీవజాతులు నివసిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM దుంపల తిరుపతి, FSO నదీమ ,శంకర్ ఉపాధ్యాయ బృందం చంద్రిక ఉన్నారు.