కొత్తగూడెం: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి దమ్మపేట మండలంలో గురువారం పర్యటించారు. నాచారం గ్రామంలో రూ. 20 లక్షల, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు.
Tags :