నిర్మల్: కుంటాల మండలం ఓలా గ్రామంలో బీజేపీ బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 56వ బూత్ అధ్యక్షుడు ప్రవీణ్, 57 బూత్ అధ్యక్షుడుగా కిషన్, 58 బూత్ అధ్యక్షుడుగా సాయికుమార్లను ఎన్నుకున్నారు. బూత్ కమిటీల ద్వారానే పార్టీ బలోపేతం అవుతుంది. అన్ని కార్యక్రమాలు బూత్ ద్వారా కిందిస్థాయి ప్రజలకు చేరతాయన్నారు. అశోక్, సాయి పాల్గొన్నారు.