NZB: వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి వేదాంశ్ రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేశ్ తెలిపారు. ఈ నెల 27, 28, 29న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.