MNCL: CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నస్పూర్ లోని SRP ఓసీ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కార్మిక నాయకులు ప్లకార్డ్స్ చూపుతో గురువారం నిరసన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ రాజేశం మాట్లాడుతూ.. పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రి వర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.