MDCL: భవిష్యత్ యుద్ధ స్వభావం సాంకేతికత ఆధారంగా మారుతోందని ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ పేర్కొన్నారు. సికింద్రాబాద్లోని ఎంసీఏఎంఈలో రోబోటిక్స్, అటానమస్ డ్రోన్ సిస్టమ్స్, సంకలిత తయారీపై రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో రక్షణ దళాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.