RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి పామెన వార్డుకు చెందిన క్రిష్ణ మోహన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మక జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక చేశారు. అకాడమీ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు ఎంపికపత్రాన్ని HYDలోని జాతీయ కార్యాలయంలో అందుకున్నారు.