కోనసీమ: అమలాపురంలో కిమ్స్ ప్రాంగణంలో చైతన్య రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం విచ్చేశారు. వారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, మాజీ డీఎస్పీ రమావర్మ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నల్లా విష్ణు మూర్తి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.