HYD: బీఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నిరంతరం అనుసరించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. వారి జ్ఞాపకార్థం వారి సేవలను స్మరించుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం క్షేత్రస్థాయిలో పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో అందమైన కూడలిగా సీతాఫల్ మండీ రూపుదిద్దుకోనుందని తెలిపారు.