KDP: లింగాల మండలంలో బియాండ్ ఎత్తిపోతల పథక ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారి చింతల, లోపట్నూతల గ్రామాల ప్రజలు రైతులు తాగు, సాగునీరు అందక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలన్నారు.