MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామంలో శనివారం రాత్రి ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలపై అవగాహన నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.