KRNL: CM చంద్రబాబుని ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు శనివారం కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. టెక్స్టైల్ పార్క్, AI స్కిల్ సెంటర్, పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. నీటి సమస్యలు నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.