TG: మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులకు గచ్చిబౌలి హాకీ స్టేడియం రెడీ అయ్యింది. ఈ టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7:30కు CM రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. ఈ మ్యాచులలో గెలిచిన టాప్ జట్లు నేరుగా వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి.