AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురై HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.
Tags :