WGL: కలెక్టరేట్లో జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయిలో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను ప్రజావాణిలో అందజేయాలని కోరారు. ఇదే సమయంలో గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించబడనని కలెక్టర్ తెలిపారు.