PDPL: రైతులు పంట మార్పిడి చేసి లాభదాయక పంటలపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణరావు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎలిగేడు మండలంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో పాల్గొన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలని సూచించారు.