JN: ఈనెల 10వ తేదీన జరిగే ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాలకుర్తి మండల BJP అధ్యక్షుడు రవికుమార్ కోరారు. మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా వేల కోట్ల నిధులను మంజూరు చేసి, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.