HNK. వరి వేస్తే ఉరే అని నాటి పెద్దలు చెప్పారని, నేటి ప్రభుత్వం వరి వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లు వేసిన వారికి రూ.500 బోనస్ ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో రైతు మేళాలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.