NRML: మామడ మండలం సాంగ్వీ గ్రామంలో నిర్మల్ మాజీ AMC ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కీ.శే. ఏనుగు లింగా రెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంగళవారం వారి స్వగ్రామంలో లింగ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని తెలిపారు.