WNP: యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ ముజాహిద్ ఖాన్ తెలిపారు. పార్సి, బుద్ధ, జైన్, ముస్లిం, క్రిస్టియన్, సిఖ్ అభ్యర్థులు ఈ శిక్షణకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్లో http://cet.cgg.gov.in/tmeries వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 31వ తేదీ లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుందన్నారు.