MHBD: BRS కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎంపీ కవిత అన్నారు. మహబూబాబాద్లోని క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో ఎంపీ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. BRS పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.