ADB: ఆదివాసి గిరిజనుల సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఐటీడీఏ నూతన పీఓ మంద మకరంద్ను బీఆర్ఎస్వీ మాజీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మంగళవారం మేరకు ఉట్నూర్ ఐటీడీఏ పీఓ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరంద్ను ఐటీడీఏ కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించారు.