MDK: రైతులు వ్యవసాయ పంటల సాగులో రసాయన ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలని కంది వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొ. లక్ష్మణ్ రావు, నీమా పేర్కొన్నారు. చేగుంట మండలం చందాయపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, జీవ ఎరువులు, పశువుల పేడ వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్, సర్పంచ్ మహేశ్వరి పాల్గొన్నారు.