SRCL: పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, ఏఎంసీ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.