TG: హిందువులపై మజ్లిస్ నేతలు దాడులు చేస్తున్నారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. హిందూ ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు. దాడులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు.
Tags :